Fruit Benifits | యాపిల్​ జామ పండు..ఏది ఎక్కువ ఆరోగ్యకరంమో మీకు తెలుసా ..

Fruit Benifits

Fruit Benifits | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ..కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. మెడిసిన్ తో సంబంధం లేకుండా సహజంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి. అయితే..పండ్లు తింటే హెల్తీ అని చెప్పుకుంటున్నాం సరే. కానీ..ఏ పండు ఎలాంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎలాంటి సమస్యలున్న వాళ్లు ఎలాంటి పండ్లు తినాలన్నదీ తెలుసుకోవాలి. ఇదే … Read more

Ahmedabad Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఈ జంట కధ తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందే ,

Javed Ali Syed

Ahmedabad Plane Crash | గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ 171, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మేఘాని నగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్‌పై కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు మినహా అందరూ, విమానం కూలిన ప్రదేశంలోని హాస్టల్‌లో ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ చివరి … Read more

Rains | వచ్చే వారం నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే ?

Rains

Rains | రాష్ట్రంలో నేటి నుండి 16వ తేదీ వరకు గాలి వేగం ఏపీలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో గాలులు బాగా వీస్తాయి. తెలంగాణలో గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 18వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కర్ణాటక, కేరళకు అత్యంత భారీ … Read more

Thalliki Vandanam | తల్లికి వందనంలో మీకు డబ్బులు పడలేదా.. అయితే ఇలా చెయ్యండి?

Thalliki Vandanam

Thalliki Vandanam | కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి … Read more

సాయిబాబాకి వచ్చిన డబ్బులు ముస్లింలు తీసుకెళ్తున్నారా..?

Sai Baba

Sai Baba | మహారాష్ట్రలోని షిర్డీ సాయి బాబా దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీ సాయి దర్శనం కోసం వెళ్తుంటారు. ఇక నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని డిసెంబర్ 31వ తేదీ రాత్రి అంతా తెరిచే ఉంచారు. భక్తుల దర్శనం కోసం రాత్రి మొత్తం ఆలయం తెరిచే ఉంచారు. నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ డిసెంబరు … Read more