ఇల్లీగల్ గా కంపెనీ నడుపుతూ..ప్రశ్నించిన మీడియా వారిపై బెదిరింపులు!
ఇల్లీగల్ గా కంపెనీ నడుపుతూ..ప్రశ్నించిన మీడియా వారిపై బెదిరింపులు!

తెలంగాణ:RMB న్యూస్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో గత 14 సంవత్సరాల నుండి ఇల్లీగల్ గా నడుపుతున్న కంపెనీ "Giridhari Explosives Private Limited" ( ఇల్లీగల్ గా కంపెనీ నడుపుతూ..ప్రశ్నించిన మీడియా వారిపై బెదిరింపులు!) 10 గ్రామాల ప్రజలు 14 సంవత్సరాల నుండి ఈ కంపెనీ బ్లాస్టింగ్ వల్ల మా ఇండ్లు మా బోర్లు ఆస్తి నష్టం జరుగుతుందని ప్రజల ఆరోపణ.
మేరకు మేము RMB న్యూస్ తెలుగు దినపత్రిక తరఫున 10 గ్రామాల ప్రజలకు మేము గ్రామ గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని దళితులు చాలా ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్లు మంజూరు అయిన తర్వాత ఇందిరమ్మ పథకం కింద రాజీవ్ గాంధీ పీరియడ్ లోపల ఇచ్చిన భూముల మీద ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్లు వేసుకొని సహజీవ సహజీవనం కొనసాగిస్తున్నారు.
గత ఐదు సంవత్సరాల నుండి దళితులు బీసీలు ఈ కంపెనీ చుట్టుముట్టు భూములు వాళ్ళు దళితులు చాలా బాధాకరంగా మా బోర్లు బ్లాస్టింగ్ వల్ల మొత్తం కూలీ బోర్లు వాటర్ రాకుండా కూలిపోయినయని దళితులు బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి కంపెనీపై ఇల్లీగల్ గా నడుపుతున్న కంపెనీ యజమాన్యం ప్రజలు ఏ విధంగా 14 సంవత్సరాల నుండి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకున్నా అధికారులు పట్టించుకోలేకపోతున్నారు.
అధికారులు స్టేట్ లెవల్ గా లంచాల మత్తులో మునిగిపోయి ప్రజలకు చాలా హానికరంగా పైన తెలిపిన విధంగా ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇకనైనా అధికారులు కండ్లు తెరిచి ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని దయచేసి ఈ కంపెనీని ఎలాగైనా ఆపివేయాలని 10 గ్రామస్తుల ప్రజలు ఆరోపిస్తున్నారు. లేదంటే సీఎం వరకు అయినా మేము వెళ్తామంటూ 10 గ్రామాల ప్రజలు తెలియజేశారు.
What's Your Reaction?






