ఏపీ: 15 వేలు ఒకే విడతలో జమ 'తల్లికి వందనం'పై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ: 15 వేలు ఒకే విడతలో జమ 'తల్లికి వందనం'పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.15 వేలు ఒకే విడతలో జమ 'తల్లికి వందనం'పై ప్రభుత్వం కీలక నిర్ణయం.
తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు తల్లికి వందనం జమ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకే విడతలో ఈ నిధులు జమ చేస్తామని తెలిపారు. కాగా తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కార్యక్రమాల్లో ఒకటి. ఇది సూపర్ సిక్స్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం తల్లుల్ని ఆర్థికంగా ప్రోత్సహించి, వారి పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
What's Your Reaction?






