సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా బ్లాస్టింగ్! ప్రజలు బెంబేలు
సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా బ్లాస్టింగ్! ప్రజలు బెంబేలు

గవర్నమెంట్ ను మోసం చేసి సౌండ్ పొల్యూషన్ మిషన్ పెడతానని పర్మిషన్ తీసుకొని బాంబ్ బ్లాస్ట్ చేస్తూ ప్రజలతో చెలగాటమాడుతున్న Giridhari Explosives Private Limited యజమాన్యం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జహీరా సంఘం మండల్ చిలమామిడి చిలుకపల్లి విడాకులపల్లి గ్రామ శివారులో సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా "Giridhari Explosives Private Limited"
రన్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఇండ్ల నష్టం బోర్ల నష్టం ఆస్తి నష్టం హార్ట్ ఎటాక్ వల్ల సౌండ్ తో ప్రారంభ నష్టం భారీగా జరుగుతుంది. ఇట్టి సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదు అంటూ ప్రజల ఆరోపణ. కంపెనీ 9 కిలోమీటర్ల మేరకు ప్రజలకు భయాందోళనకరంగా బాంబ్ బ్లాస్ట్ పేలుళ్లు కంపెనీ యజమాన్యం జరుపుతున్నారు ఎన్ని గ్రామాల ప్రజలు కంపెనీ యజమాన్యానికి ప్రజల కష్టాలు బాధలు తెలుపుకున్న కానీ కంపెనీ యజమాన్యం పట్టించుకోలేకపోతోంది గవర్నమెంట్ కు ఫిర్యాదు చేసిన కూడా గవర్నమెంట్ కూడా పట్టించుకోలేకపోతోంది.
What's Your Reaction?






