జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం! మరో సంచలనం
జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం! మరో సంచలనం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. (జిల్లా పేరును మార్చిన ప్రభుత్వం! మరో సంచలనం) రాయలసీమ లో ఉన్న వైస్సార్ జిల్లాని కడప జిల్లా గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం జీఓలో పేర్కొంది.
వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం 2025 మార్చి 17న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించబడింది. ఈమార్పు జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నిలుపుకోవడంతో పాటు మాజీసీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి సేవలను గౌరవించే ఉద్దేశ్యంతో మార్పు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
What's Your Reaction?






